15th ఆల్ ఇండియా పోలీసు బాడ్మింటన్ ఛాంపియన్ షిప్-

Spread the love

సాక్షిత : 15th ఆల్ ఇండియా పోలీసు బాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022-23 లో తెలంగాణ తరుపున పాల్గొని “కాంస్య పతకం *” (Bronze medal) సాధించిన శ్రీమతి. శ్రీబాల, డి‌సి‌పి, రాచకొండ మరియు . జి. నర్సింహా రెడ్డి, అడిషనల్ డి‌సి‌పి, సైబరాబాద్.

15th ఆల్ ఇండియా పోలీసు బాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2022-2023, చండీఘర్ లో తేదీ 20.01.2023 నుండి 26.01.2023 వరకు జరిగింది. ఇట్టి ఛాంపియన్ షిప్ కు తెలంగాణ నుండి ఎంపికైన శ్రీమతి. శ్రీబాల, డి‌సి‌పి, రాచకొండ మరియు శ్రీ. జి. నర్సింహా రెడ్డి, అడిషనల్ డి‌సి‌పి, సైబరాబాద్ వీరు ఇరువురు 45+ మిక్సడ్ డబుల్స్ లో కాంస్య పతకం (Bronze medal) సాదించడం జరిగింది. ఇట్టి ఛాంపియన్ షిప్ కు తెలంగాణ నుండి 15 ఉన్నత అదికారులు పాల్గొనడం జరిగింది. ఇట్టి చాంపియన్ షిప్ కు తెలంగాణ తరుపున .

తరుణ్ జోషి, IPS., IGP, Training టీమ్ మేనేజర్ గా వ్యవహరించడం జరిగింది. తెలంగాణ తరుపున ఇట్టి విజయం సాదించినందుకు గాను . జి. నర్సింహా రెడ్డి, అడిషనల్ డి‌సి‌పి, సైబరాబాద్ మరియు శ్రీమతి. శ్రీబాల, డి‌సి‌పి, రాచకొండ ఇరువురిని, తెలంగాణ రాష్ట్ర డి‌జి‌పి . అంజని కుమార్, IPS., , మరియు అభిలాష బిష్ట్, IPS., అడిషనల్ డి‌జి‌పి, వెల్ఫేర్ మరియు స్పొర్ట్స్, తెలంగాణ రాష్ట్రం మరియు ఉన్నత అధికారులు ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page