దళిత బంధు యూనిట్ ప్రారంభించిన మంకెన రమేష్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన కనకపుడి సురేష్ కు ధళిత బందు ద్వారా మంజూరైన మీని వ్యాన్ ను జిల్లా రైతు బంధు సభ్యులు, నేరడ మాజీ సర్పంచ్ మంకెన రమేష్ ప్రారభించారు. కనకపుడి సురేష్ సి.యం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కనకపుడి సురేష్ మాట్లాడుతూ నాకు మొదటిగా దళిత బంద్ కింద జిరాక్స్ సెంటర్ ని ఇచ్చారు. ఇప్పుడు టాటా ఏసీ మినీ వ్యాన్ ఇచ్చారు. నేను నా కుటుంబం సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోసప్రా, కనకచర్ల రాజారావు, చెవుల వెంకటప్రసాద్, కోట పెద్ద బుచ్చలు, చింతనిప్పు వెంకటయ్య, కనకపుడి వెంకటి, గోగుల వెంకట్రావు, తుడుం రామనాథం తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page