కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో దళిత బంధు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి దాదాపు 1100 మంది దళితులు హాజరయ్యారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో…
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పై ఆగంతకుల కాల్పులు• దళిత నేతపై కాల్పులకు నిరసనగా బిఆర్ఎస్ మద్దతు• ఆజాద్ రావణ్ పై కాల్పులను ఖండించిన బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి• కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్టు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ చింతకాని మండలం నేరడ గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా గుత్తికొండ వెంకటరవమ్మ కు మొదటి విడతగా డైరీ ఫార్మ్ గేదెలు తీసుకున్నారు మిగిలిన మూడు లక్షల 90 వేలకి టెంట్ హౌస్ సామగ్రి…
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామానికి చెందిన మోత్కూరి గోపాల్ కు దళిత బంధు పథకంలో మంజూరైన ఆటో ను అందజేశారు. ఈ…
బాపట్ల జిల్లా హలో దళిత ఛలో బాపట్ల కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర దళిత సంఘం నాయకులు హలో దళిత ఛలో బాపట్ల కరపత్రం విడుదల చేసిన రాష్ట్ర దళిత సంఘం నాయకుల ఈరోజు బాపట్ల టౌన్ అంబేడ్కర్ భవనం నుందు…
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం యర్రగొండపాలెం పర్యటనకి వస్తున్న చంద్రబాబు కి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ దళిత సంఘాలు,ప్రజలు.
కందుకుారు అగ్రవర్ణల వారి చెతిలో గ్రాయపడి కందుకుారు ఉప్పు చెరువులో తన మామ ఇంటి వద్ద నడవలేని స్థితిలో ఉన్న పాంతగాని మాల్యాద్రిని గురువారం దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకొన్నారు…
చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం లో అంబేద్కర్ విగ్ర ప్రతిష్టకు 10వేల రూపాయల సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అందజేశారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త బడుగు…
అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరిన దళిత సంఘాల నేతలు
అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరిన దళిత సంఘాల నేతలు…జెండా ఊపి బస్సులు ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ చే హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన దేశంలోనే ఎత్తయిన…
బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేడ్ గా చేయడం చారిత్రాత్మక తప్పిదం అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి తక్షణమే ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని దళిత జాతికి క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేస్తూ…