అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరిన దళిత సంఘాల నేతలు

Spread the love

అతి పెద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరిన దళిత సంఘాల నేతలు…
జెండా ఊపి బస్సులు ప్రారంభించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : ముఖ్యమంత్రి కేసీఆర్ చే హైదరాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్ర‌హావిష్కరణ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంజీవ రావు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page