మహిళా విద్యార్ధీనీలపై నీచంగా భౌతిక దాడికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్షించాలి నిందితులను శిక్షించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు హైదరాబాద్: అర్ధరాత్రి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యా ర్థులపై ఎబివిపి దాడికి పాల్పడ్డారు. సుమారు 100 మంది…
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆధ్వర్యంలో ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జక్కిడి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో హయత్ నగర్, మాన్సూరాబాద్, నాగోల్ డివిజన్ ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమేళనం నిర్వహించడం…
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 18 న జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ…
చందానగర్ సర్కిల్ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘాల రిసోర్స్ పర్సన్స్ (RP) ప్రతినిధులు పలు సమస్యల పై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ…
జిల్లా కలెక్టర్ రాజర్షి షా,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ సాక్షిత మెదక్ ప్రతినిధి మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ప్ ద్వారా జిల్లాలో మహిళా సంఘాలకు, బ్యాంకు రుణాలను మంజూరు చేయడానికి గాను,మెదక్ జిల్లాకు ఆర్థిక సంవత్సరం 2023-24…
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసిన రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సభ్యులు… పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రావి నారాయణరెడ్డి నగర్ (తూర్పు) వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు…
126- జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని తెలంగాణ మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ నందు డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గెలుపును బలపరుస్తూ తెలంగాణ మున్నూరు కాపు సంఘం శ్రీనివాస శాఖ ఏకగ్రీవ…
మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి: మిషన్ డైరెక్టర్ మెప్మా విజయ లక్ష్మి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోoది : డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తిరుపతి, సెప్టెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక…
బాపట్ల జిల్లా రజకులను కించపరిస్తే చెప్పు తీసుకొని కొడతాము.మా కులం జోలికొస్తే నాలుక తెగ కోస్తాంరజక సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఐ.టి విభాగంలో ధర్నా చేస్తూ రజక…
మత్స్య వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకే పూర్తి హక్కులను కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని…