దొడ్లేరులో టీడీపీకి షాక్వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

ఒకరు మాస్.. మరొకరు క్లాస్.. ఢీ అంటే ఢీ అంటున్న పల్నాడు నేతలు

ఒకరు మాస్… మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్‌లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ బిజెపి నేతలుమహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గుడివాడ మున్సిపల్ అధికారుల ఏకపక్ష విధానాలను ఖండించిన గుడివాడ టీడీపీ నేతలు

కేవలం టీడీపీకు చెందిన వాటినే తొలగించడంపై పార్టీ నేతల అభ్యంతరం. పేదలకు పంపిణీ చేసిన వాహనాలకు నలుపు రంగు వేయడంపై నేతల ఆక్షేపణ.టీడ్కో కాలనీలో వేలాది ఇళ్లకు కొడాలి నాని స్టికర్లు తొలగించరు.వాలంటరిలు, ప్రభుత్వ ఉద్యోగులు కోడ్ వచ్చిన తర్వాత కూడా…

భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణలో పలు చోట్ల పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌…

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

సాక్షిత కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా..…

గుడివాడలో కోటి 65లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సిపి నేతలు

వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు -ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల…

ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు

నందిగామ మండలం : ఆదివారం నాడు కేతవీరునిపాడు గ్రామములో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని…

You cannot copy content of this page