మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు

Spread the love


Local public representatives and people gave a warm welcome to the minister


నెల్లూరు జిల్లా : ముత్తుకూరు మండల కేంద్రంలోని సాయినగర్ లో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు.

ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో మమేకమవుతూ, వారు పొందిన ప్రభుత్వ పథకాలను తెలిపే బుక్లెట్ ను అందించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారని పేర్కొన్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.

స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్న మంత్రి.

Related Posts

You cannot copy content of this page