Nellore: పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు.. ఎస్సైకి గాయాలు

కటగిరి: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి.. వివరాల్లోకి వెళితే.. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్సైకు సమాచారం…

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కత్తి తీసుకుని కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ లోపల కలియ తిరుగుతూ… అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానికుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు…

ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని మరియు చనిపోయిన, దొంగ ఓట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ…. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ…

అధికారం లేక సోమిరెడ్డి పిచ్చి ప్రేలాపనలు*

సాక్షితనెల్లూరు జిల్లా:ప్రజలు ప్రతి ఎన్నికలో ఓడించడంతో అధికారం లేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనాలు పేలుతున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “భాష.. భాష” అంటూ మాట్లాడిన సోమిరెడ్డి ఏ భాష మాట్లాడుతున్నాడో…

“జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని డి.పి.ఆర్.కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ మండల ఇంఛార్జీలు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా…

వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా: తేది:02-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని సి.పి.ఆర్.కల్యాణ మండపంలో నిర్వహించిన వై.యస్.ఆర్.ఆసరా సంబరాల్లో పొదుపు మహిళా సంఘాల సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్…

నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి

నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా, నిడిగుంటపాళెం సచివాలయ పరిధిలో నిడిగుంటపాళెం గ్రామంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ…

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి

“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి SPS నెల్లూరు జిల్లా: తేది:01-04-2023సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన “వై.యస్.ఆర్.ఆసరా” సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ యాదవ్

అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…

ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు

కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రమాణ స్వీకార వేడుకకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు. అంతకుముందు కంచర్ల శ్రీకాంత్ ని, ఇంటూరి నాగేశ్వరరావు తో…

You cannot copy content of this page