ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని

Spread the love

నెల్లూరు జిల్లా

కందుకూరు నియోజకవర్గంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టాలని మరియు చనిపోయిన, దొంగ ఓట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాటిని తొలగించాలని కోరుతూ…. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు .

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర కమిటీ నాయకులు చిలకపాటి మధు, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, పార్లమెంట్ కమిటీ నాయకులు గోచిపాతల మోషే, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page