“జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

Spread the love

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలోని డి.పి.ఆర్.కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని సచివాలయ మండల ఇంఛార్జీలు మరియు గ్రామ సచివాలయ కన్వీనర్లతో కలిసి “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page