వైసీపీలో చేరిన రూరల్ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు.…
నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి…
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో జరిగిన బహిరంగ…
ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భూమన కరుణాకర రెడ్డి తిరుపతి టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి …స్థానిక 36 వ డివిజన్ 36,37,60 పోలింగ్ బూత్ ల పరిధిలో కార్పొరేటర్ కుడితి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల…
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి స్థాయి మద్దతు చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కే తెలంగాణ ముదిరాజ్ సంఘం ఎల్లమ్మబండ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ముదిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యులు రాబోయే పార్లమెంట్…
సాక్షిత : వైయస్సార్ పార్టీలో మీకు ఏమి గౌరవం దక్కలేదు మీకు తల్లి కంటే ఎక్కువ హోదా ఇచ్చాం ఎంతమంది పార్టీ వీడిన గెలిచేది వైయస్సార్ పార్టీయే ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీ గా కలుపుకొని పోయేదే వైయస్సార్ పార్టీ వైయస్సార్సీపీ…
IAS, IPS , Doctor చదివిన వాళ్ళకి కూడా మా కమ్మ కులం, కమ్మవాడు అనే ఫీలింగ్ ఉంటుంది జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులో కమ్మవాళ్లంతా ఏర్పాటు చేసుకునే వనభోజనాలకు వస్తాడు, అలాంటోడు కమ్మ వాడికి కాకుండా ఎవరికి మద్దతు ఇస్తాడు..
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నూతనంగా వేసిన సీసీ. రోడ్లను పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ. రోడ్లను లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి…
మహబూబ్నగర్:బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్నగర్లో బుధవారం నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన…