జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Spread the love
Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page