ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలిరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సాక్షిత : ఉదయం 9 గంటల నుంచేభానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే…

గద్వాల మండలం,అనంతపురం గ్రామ సమీపంలో రొడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

బోన్ క్యాన్సర్‌ కు చికిత్స ఉంది

ఏ క్యాన్సర్ అయినా ఉపశమనం పొందవచ్చు— క్యాన్సర్ స్పెషలిస్ట్, బ్లడ్ డిజార్డర్స్ స్పెషలిస్టు డాక్టర్ హరిష్ కంచర్ల సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ బోన్ క్యాన్సర్‌ కు చికిత్స ఉందని, తొలిదశలో నిర్ధారణ చేస్తే క్యాన్సర్లు, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్…

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది – ఎంపీ కేశినేని నాని

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 31వ డివిజన్ ముత్యాలంపాడు, గవర్నమెంట్ ప్రెస్ ప్రాంతంలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే . వెలంపల్లి. శ్రీనివాస్ , వైయస్సార్సీపీ నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో…

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అన్నదాతల ఆందోళనల వేళ ప్రధాని మోదీ ట్వీట్‌ రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోది స్పష్టం చేశారు. కేంద్రం చెరకు పంటకు…

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : * అన్నమయ్య సర్కిల్ స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో…

క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని…

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.డాక్టర్ సి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడ్స్ అందించిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో జిల్లా…

సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది

సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది…. రాందేవ్ రావు ఆసుపత్రి 15 వ వార్షికోత్సవ సందర్భంగా నిరంతరం ప్రజల్లో సమస్యలను వెలికి తీసి తెలియజేసే జర్నలిస్ట్ లకు ఆసుపత్రి యాజమాన్యం రాయితీ కార్డులను అందజేసింది.. ఇప్పటికే ఓ…

You cannot copy content of this page