జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

సాక్షిత : పై కప్పు నుంచి నీరు వచ్చిన ఘటనపై అధికారులను, కాంట్రాక్టర్ ను వివరణ అడిగిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించిన MLA డాక్టర్ మొండితోక…

You cannot copy content of this page