జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
సాక్షిత : పై కప్పు నుంచి నీరు వచ్చిన ఘటనపై అధికారులను, కాంట్రాక్టర్ ను వివరణ అడిగిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించిన MLA డాక్టర్ మొండితోక…