కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు.…
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
పొలం రెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నెల్లూరు జిల్లా కోవూరు లో చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ రాష్ట్రం పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గం ఇన్చార్జి పాలం రెడ్డి…
Nandamuri Taraka donated his two acre farm for the idol of Rama Rao నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట కోసం తన రెండు ఎకరాల పొలం అమ్ముకున్న వీరాభిమాని రావిచెడ్ రహీం భాయ్ . నందమూరి…