జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

CBI విచారణ కు తాను హాజరు కావటం లేదని CBI కీ లెటర్ రాసిన BRS నేత కవిత.

ముగ్గురు లోకసభ అభ్యర్థుల ను ఖరారు చేసిన బీజేపీ. సికింద్రాబాద్ కు కిషన్రెడ్డి, నిజామాబాద్ — అరవింద్,, కరీంనగర్,– బండి సంజయ్ పోటీచేస్తారు

కాంగ్రెస్ వాళ్లు పీకింది ఏం లేదని అన్న కేటీఆర్

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ వాళ్లు పీకింది ఏం లేదని మాట్లాడడం జరిగింది కేటీఆర్

స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

రాజకీయ కక్షతో పంపిన మోడీ(ఈడీ)నోటీసులు నిజామాబాద్ :సెప్టెంబర్ 14తనకు మోడీ నోటీసు వచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ…

తాండూర్ గ్రంథాలయంలో పాటకులకు స్థలము సరిపోవటం లేదని, గ్రంథాలయ అధికారి కిష్టయ్య ఆవేదనచెందారు.

*సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ గ్రంథాలయంలో పాటకులకు స్థలము సరిపోవటం లేదని, గ్రంథాలయ అధికారి కిష్టయ్య సార్ ఆవేదనచెందారు.తాండూర్ లో ప్రభుత్వ, ప్రవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలశాలాలు మొత్తం కలిపి సుమారుగా 20 కళశాలలు ఉంటాయి. కేవలం…

You cannot copy content of this page