డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * సాక్షిత : గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల…
సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కి మైలవరం నియోజవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్ అధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నాయకులుఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికారు. రానున్న…
శంకర్పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధర్వంలో సర్పంచులకు సన్మానం కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకి వస్తున్న సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన ప్రజల మనిషి రాజన్న
తెలంగాణ రాష్ట్ర ఆర్&బి మరియు సినిమాటోగ్రఫి మంత్రిబాధ్యతలు స్వీకరించిమొదటిసారిగా జిల్లాకు విచ్చేయుచున్న సందర్భముగాకోమటిరెడ్డి వెంకటరెడ్డి* కి స్వాగతం పలికారుమున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు అనంతరం ఆందోల్ మైసమ్మ దేవాలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిచౌటుప్పల పట్టణ కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో…
అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు, మద్దతు పలికిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాబోయేది టిడిపి ప్రభుత్వమే వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచింది నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ…
చెన్నూరు లో మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షల పథకం ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ బదావత్ సంతోష్, పాల్గొన్న అధికారులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పోస్టర్ ని రిలీజ్ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి కి సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష..
జేపీ నడ్డాకు స్వాగతం పలికిన శంకర్పల్లి నాయకులు సకల జనుల విజయ సంకల్ప సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యారు. శంకర్పల్లి మండలానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి జేపీ నడ్డాకు పుష్పగుచ్చమిచ్చి…