జేపీ నడ్డాకు స్వాగతం పలికిన శంకర్‌పల్లి నాయకులు

Spread the love

జేపీ నడ్డాకు స్వాగతం పలికిన శంకర్‌పల్లి నాయకులు

Whatsapp Image 2023 11 19 At 7.46.22 Pm

సకల జనుల విజయ సంకల్ప సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరయ్యారు. శంకర్పల్లి మండలానికి చెందిన రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి జేపీ నడ్డాకు పుష్పగుచ్చమిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం తొండ రవి మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై BJP జెండా ఎగరవేయాలని, ప్రతి కార్యకర్త పది రోజులు పార్టీ కోసం కష్టపడాలని జేపీ నడ్డా సూచించినట్టు తెలిపారు. మండల మున్సిపల్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page