నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

Spread the love

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి *

సాక్షిత : గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ * పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

గద్వాల మండలం బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కి ఎంపీ అభ్యర్థి కి గజమాలతో ఘనంగా సత్కరించారు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి రమేష్ నాయుడు, రామేశ్వర్ రెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్ నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, మండలం పార్టీ అధ్యక్షులు రాముడు, ఎన్నికల ఇంచార్జ్ ఇంతియాజ్, ప్రజాప్రతినిధులు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజిద్, సతీష్, భాస్కర్, కురుమన్న , నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ‌

Related Posts

You cannot copy content of this page