సత్యసాయి జిల్లా….
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత కి హారతులతో, గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు అనంతరం అభ్యర్థులు ఇంటింటా ఓట్ల అభ్యర్థిస్తూ పార్లమెంట్ అభ్యర్థి సైకిల్ గుర్తుకు శాశనసభ అభ్యర్థి కమలం గుర్తుకు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బిజెపి, జనసేన,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు
Related Posts
ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు
SAKSHITHA NEWS ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్లు! ఏపీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు కానున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.…
ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాల కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు
SAKSHITHA NEWS అమరావతి తే.17–01–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార…