KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి

Spread the love

KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి

హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం,నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు& మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి సూచన మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ కార్యాలయం నందు రేపు సూర్యాపేటలో జరగబోయే కెసిఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించినారు , మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు,కార్యకర్తలు ప్రజలు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చినారు


*ఇట్టి కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు,మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేండ్ల శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి అప్పిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొణతం సత్యనారాయణ రెడ్డి,4వ వార్డు కౌన్సిలర్ ఎస్ కే భాష,మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, BRS పార్టీ సీనియర్ నాయకులు కొనతం ఆదిరెడ్డి, కుంకు శ్రీనివాసరావు, ఇంజమూరి రాములు, బుడిగ చంద్రయ్య, కరిముల, ,పోగబత్తిని రాజేష్, ఇంజమూరి రాజేష్, ఇంజమూరు సైదులు,వల్లం కొండ హరిబాబు, కట్ట వెంకటరెడ్డి, సులువ యాదగిరి, పాశం లుకాస్, నక్క గిరి,తుమ్ములూరి సైదిరెడ్డి,బోర్వెల్ వెంకన్న, జెట్టి వెంకన్న,బషీర్ భాయ్,చిట్యాల శీను,ఇంజమూరి సైదులు, నందిపాటి నరసింహ, ఇంజమూరి ఎల్లయ్య, కంప సాటి ఉపేందర్, అశోక్, షేక్ లతీఫ్, కొనటం శ్రీనివాస్ రెడ్డి,భరత్ కుమార్, ఇంజమురి శీను,కొమ్ము బిక్షం, సైదా, రేఖ సైదులు, మహిళా నాయకులు ,తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page