చలో చేవెళ్ల భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయండి

ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఛలో చేవెళ్ల భారీ బహిరంగ సభ ఏప్రిల్ 13న ,మధ్యాహ్నం 2.00గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు ,బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు,అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ,కార్యకర్తలకు,వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు,ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల…

మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్

మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ:అచ్చెన్న

ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన కలిసి భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టానికి ఓ…

ఖమ్మంలో భారీ బహిరంగ సభ

పార్టీని వీడి వెళ్లే వారితో ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్‌పై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కేసీఆర్.

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్‌ డే అమలు చేయాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు.

బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టో

అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న ‘సిద్ధం’ బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో రాప్తాడు సభపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి సభలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో…

ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభకు భారీగా తరలిన శేరిలింగంపల్లి డివిజన్ శ్రేణులు…రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ నుండి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ఆధ్వర్యంలో నల్లగొండ సభకు భారీగా తరిలిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ మెంబర్లు, బస్తీ అధ్యక్షులు, బీఆర్ఎస్…

చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్…

You cannot copy content of this page