బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టో

Spread the love

అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న ‘సిద్ధం’ బహిరంగ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

దీంతో రాప్తాడు సభపై వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

నేటి సభలో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలను కొనసాగించేలానే మేనిఫెస్టో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది…

Related Posts

You cannot copy content of this page