ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను…

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి గూడూరు ,ఏపీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, టీటీడీ పాలక మండలి సభ్యులు…

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థ

వైసీపీ ప్రభుత్వ హయాంలో దుర్భిక్షంగా తయారైనా బనగానపల్లె పట్టణ డ్రైనేజి వ్యవస్థజగన్ పాలన ఆర్థిక దుర్వినియోగం, అవినీతిలకు మారుపేరుగా మారింది. ఏప్రిల్ 23– బనగానపల్లె పట్టణంలోని ఈద్గ నగర్ లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో బనగానపల్లె టిడిపి ఎమ్మెల్యే…

వైసీపీ కీలక సమావేశం..

ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్న సీఎం.. మేనిఫెస్టోను ఫైనల్‌ చేయనున్న సీఎం జగన్‌.. ఈ నెల 26న మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి

ఈనెల 24 వ తేదీన నామినేషన్…. ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు తరలిరావాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ … నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా MLA డాక్టర్ మొండితోక జగన్…

టీడీపీలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైసీపీ నేతలు

కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి :- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు)సేవా సంఘం…

కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని దించేసేందుకు మహిళా లోకం కదిలిరావాలి

ప్రజల సొత్తును దోచేస్తున్న నాయకులను బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి సోమిరెడ్ది నాయకత్వంలో కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ను తిరిగి సాధించుకుందాం ప్రతి కుటుంబానికి మత్స్యకారేతర ప్యాకేజీలో…

వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే

వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే.. వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల్లో పాల్గొనేలా చూడాలి: మంత్రి ధ‌ర్మాన వాలంటీర్లు కార్య‌క‌ర్త‌ల్లా ప‌ని చేస్తారన్న వైసీపీ నేత‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారికి ఏం చేయాలో చూద్దామ‌ని వ్యాఖ్య‌ రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల…

You cannot copy content of this page