సాగరాన్ని తలపించిన జన సందోహం.మనం చరిత్రలో పురాణాలలో ఇతిహాసలలో రామాదండు అంటే విన్నాం… కానీ దృశ్య మాలిక రూపంలో మాత్రం మనం చూడలేదు. ఇలా ఉంటారు అనేది కేవలం ఊహించటమే ఇప్పటి తరం వంతు అయింది. అయితే రామాదండు ఎలా ఉంటుందో…
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు అశేషంగా తరలిరావాలి మంత్రి పొంగులేటి పిలుపు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల మైదానంలో ఈనెల 11న మధ్యాహ్నం 3గంటలకు జరిగే ప్రజా దీవెన సభను విజయవంతం…
సాక్షితతిరుపతి నగరం : ఒంగోలు సిద్దంకు తిరుపతి నుండి 15వేల మంది వెలదాం: ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్* టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అధ్యక్షతన, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…
ప్రజలంతా కలసికట్టుగా” సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు.మార్చి 3వ తేదీనఉమ్మడి గుంటూరు, ప్రకాశం నెల్లూరు జిల్లా తరుపున జరిగే సిద్ధం సభ ఉద్దేశించి “తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల…
నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్…
వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ కెసిఆర్ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనందు కోరారు
యాదాద్రి జిల్లాకు ఐటీ పార్క్ ప్రభుత్వ కాలేజీలు RRR బాధితులకు న్యాయం చేసనంకనే సీఎం కేసీఆర్ జిల్లాలో అడుగు పెట్టాలి పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ భువనగిరి sv హోటల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈనెల 16వ తారీఖున జిల్లాలో నిర్వహించే…
KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం,నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు& మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి సూచన మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి తాటి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించి .ప్రతి ఇంటి గడప తకుతూ..ప్రతి గుండెను పలకరిస్తూ. మహిళలు, యవకులు, రైతులు, కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు…
ఖమ్మం లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేయాలి..మాలోత్ నెహ్రూ నాయక్డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు *సాక్షిత : హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వారి నివాసం లో…