తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి తాటి

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట

తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి తాటి

సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించి .ప్రతి ఇంటి గడప తకుతూ..ప్రతి గుండెను పలకరిస్తూ. మహిళలు, యవకులు, రైతులు, కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు గొల్ల కూరమలు చిరు వ్యాపారస్తులు చేనేత కార్మికులకు, వృద్ధులు.. అందరిననీ కలుస్తూ వారి కష్టాలు తెలుసుకుంటూ.

వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడుల పీపుల్స్ మార్చ్ చేపట్టి జులై 02.07.2023. ముగింపు సందర్భంగా తెలంగాణ జనగర్జన భారీ బహిరంగంగా సభకు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అతిరధ మహారధులు విచ్చేస్తున్నారు కనుక అశ్వారావుపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు గారు పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో చండ్రుగొండ జడ్పీటీసీ కొనకళ్ల వెంకట్ రెడ్డి గారు, సుంకవల్లి వీరభద్రరావు గారు,పెటేటి నరసింహారావు గారు, తాండ్ర బుచ్చిబాబు గారు, సత్యనారాయణ చౌదరి గారు నల్లమోతు రమణ గారు,చెరుకూరి రవి గారు, మాజీ ఎంపీపీ పానుగంటి సత్యం గారు,అత్తులూరి వెంకట రామారావు గారు,జల్లిపల్లి కిషోర్ గారు,పద్ధం వినోద్ అంతటి రామకృష్ణ గారు,బొర్రా సురేష్ గారు,ఇనపనూరి రాంబాబు గారు,చెల్లా రమేష్ గారు, మనోహర్ గారు,గాదెగోని జగదీష్ గారు, తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page