భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేయండి తాటి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహించి .ప్రతి ఇంటి గడప తకుతూ..ప్రతి గుండెను పలకరిస్తూ. మహిళలు, యవకులు, రైతులు, కల్లుగీత కార్మికులు,మత్స్యకారులు…