ఘనంగా 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం

Spread the love

Grand closing program of 55th National Library Week

ఘనంగా 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం
బహుమతులు ప్రధానం చేసిన మంత్రి పువ్వాడ, ఎం పి నామా


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిసాయి.విజేతలకు బహుమతులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపి నామా నాగేశ్వరరావు ఖమ్మం మేయర్ నీరజ సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వరరావు హాజరైనారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాజు కార్యధర్శి ఇమాం జే భాస్కర్ అఖిల్ కనకవల్లి నాగలక్ష్మి సుమలత విజయ నాగన్న రవిబాబు మల్లిఖార్జున్ రామకృష్ణ కిషోర్ బాబు తదితురులు పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page