పండితాపురం లో జాతర కార్యక్రమం నేటితో ముగింపు

పండితాపురం లో జాతర కార్యక్రమం నేటితో ముగింపు -ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బోడెపుడి విఠల్ రావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ పండితాపురంలో ఈనెల 19 నుండి 22 వరకు జరిగిన శ్రీ…

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది. సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు. పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది. అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.…

సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్…

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…
Whatsapp Image 2024 01 17 At 2.51.56 Pm

ధనుర్మాస ఉత్సవాల ముగింపు పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-ఉత్సవాల అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాని… -స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కొడాలి నాని… గుడివాడ :గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయ సెంటర్లోని శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ముగింపు…

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు

యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.. సిద్దిపేటలో మొక్కలు నాటిన మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట జిల్లా :స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు వద్ద మొక్క నాటారు. మెదక్‌ జిల్లాలోని రామయంపేటలో…

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు ఉత్సవాలలో ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఈనెల 14 నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించిన అగ్రిమాపక వారోత్సవాల ముగింపు ఉత్సవాలలో దాసరి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు.…

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు.

పటాన్ చెరువులో మైత్రి గ్రౌండ్ లో MDR’s యంగ్ లీడర్స్ అసోసియేషన్ ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్-2023 ఘనంగా ఘనంగా ముగింపు వేడుకలు. సాక్షిత : విన్నర్స్ గా నిలిచిన ఎం.ఆర్.ఎఫ్ పరిశ్రమ.పటాన్ చెరువు నియోజకవర్గం లోని MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మైత్రి…

ఘనంగా 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం

Grand closing program of 55th National Library Week ఘనంగా 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంబహుమతులు ప్రధానం చేసిన మంత్రి పువ్వాడ, ఎం పి నామా సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా కేంద్ర గ్రంధాలయంలో…

You cannot copy content of this page