మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా వరుసగా 7 వ రోజు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా మైలవరం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా వరుసగా 7 వ రోజు న నిరసన తెలిపిన మైలవరం తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నీ నిరసిస్తూ మైలవరంలో 7 వ రోజు రిలే నిరాహర దీక్షలో పాల్గొన్న గణపవరం తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు.

సభావేదిక వద్ద నాయకులు మాట్లాడుతూ, అభివృద్ధి ప్రదాత, విజన్ 2020 సృష్టికర్త నీ, రాజకీయ కక్షతో అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ఆయన దుష్ట పార్టీ కి భవిష్యత్తు లో పాతాళం లోకి ప్రజలే పంపిస్తారు అని విమర్శించారు.

ఈ యొక్క నిరసన కార్యక్రమం లో ఎస్సీ cell రాష్ట్ర కార్యదర్శి నంబూరి శ్యామ్ ప్రసాద్, పాకలపటి అంబేడ్కర్, తాళ్ల రామ కృష్ణ, పాకలపాటి జాన్ రామారావు,s.చిన్నాబ్బాయి,k.నరసింహ రావు, k. కోటి, బట్టా గోపి, m.శ్రీరాములు,k.బాబురావు, s. మోషే,k.కిషోర్,k.వెంకట స్వామి, s. జాన్, n. నాగేశ్వర రావు, n.ఆశీర్వాదం, p. నాగ కోటేశ్వర రావు, m. శ్రీనివాస రావు, t.శ్రీను, b. రాజేష్, v. జమలయ్య, కందుల గోపి, పసుపులేటి నాగరాజు, పెద్దిబోయిన నాగరాజు, చిన్ని జమలయ్యా, మైలవరం టౌన్ నాయకులు మరియు మండల పార్టీ నాయకులు మరియు తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page