గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగనున్న సందర్భంగా నిన్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తో…

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్• గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్‌ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్…

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు.. తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో…

నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగా జరుగు బైక్ ర్యాలీని జయప్రదం చేయండి.

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో జరుగు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగారేపు 05 – 04 – 24(శుక్రవారం ) సాయంత్రం 4 గం. లకు 2000 బైక్ లతో వేల్పూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి క్రోసూరు మండల…

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

4 రోజులపాటు నారా భువనేశ్వరి పర్యటన రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఎల్లుండి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న భువనేశ్వరి.. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఈనెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటన.

నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా సభ విజయవంతం

యువనేత శంఖారావ సభ విజయవంతం చేద్దాం పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ .. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవితమ్మ విలేకరుల సమావేశంలో…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్…

జలీల్‍ఖాన్‍ను వెంటపెట్టుకుని లోకేశ్‍ను కలిసిన కేశినేని చిన్ని.

కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి.. నేను నిలబడాలని అనుకుంటున్నా-భువనేశ్వరి 35 ఏళ్లు చంద్రబాబును గెలిపించారు ఈ సారి నాకు ఛాన్స్‌ ఇవ్వాలి-నారా భువనేశ్వరి భువనేశ్వరి వ్యాఖ్యలకు పార్టీ శ్రేణుల కేరింతలు

ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక..

నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి.. కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌ విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు..…

You cannot copy content of this page