నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా సభ విజయవంతం

Spread the love

యువనేత శంఖారావ సభ విజయవంతం చేద్దాం

పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ..

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవితమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రా కదలిరా చివరి బహిరంగ సభ సభను విజయవంతం చేసినందుకు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.

అదేవిదంగా యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనారలోకేశ్ ఈనెల 7 వతేదీన గురువారం సాయంత్రం 3 గంటలకు శంఖారావం సభ కు పెనుకొండ కు విచ్చేయుచున్నారు కావున శంఖారావo సభను కూడా విజయవంతం చేద్దామని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను కోరిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు….

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page