ప్రశాంతి రెడ్డి గెలుపు తథ్యం బిజెపి మండల అధ్యక్షుడు సుబ్బారావు

Spread the love

కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలు మేరకు కోవూరు మండలం కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో 15వ వార్డు నందు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళలకు సూపర్ 6 పథకాలు గురించి వివరించి. అనంతరం వారు మాట్లాడుతూ కచ్చితంగా రాష్ట్రం పచ్చగా ఉండాలంటే చంద్రబాబునాయుడుని గెలిపించుకొని ముఖ్యమంత్రి చేసుకోవాలని అలాగే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించి కోవురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసుకుందామని అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు.పై కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి నాటకరాణి జై చంద్ర, కందిమల్ల వెంకటేశ్వర్ నాయుడు, వినుకొండ బాలకృష్ణ, అంబటి జనార్ధన్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page