కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని ఎన్నికల్లో ఒడిద్దాం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని…

శంకర్‌పల్లి మున్సిపల్ ఇంచార్జ్ ను సన్మానించిన బిజేవైఎం అధ్యక్షుడు

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ ఇన్చార్జిగా ఇటీవల వాసుదేవ్ కన్నా నియామకమయ్యారు. మండల బిజెపి అధ్యక్షుడు హర్షవర్ధన్ నాయక్… వాసుదేవ్ కన్నాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలోబిజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు లోకేష్, వీరప్ప, శ్రీనివాస్ ఉన్నారు.

రైతులపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు. — మండల అధ్యక్షుడు కొంగరి రవి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు రైతాంగం పై ముసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగరి రవి అన్నారు . కూడావెళ్లి వాగులోకి…

ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నేరెళ్ళ

ఖమ్మం బార్ అసోసియేషన్ కు గత నెల లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం పట్టణం నకు చెందిన నేరెళ్ళ శ్రీనివాసరావు బారి మెజారిటీ తో గెలుపొందారు. గత నెల లో జరిగిన ఎన్నికల లో మొత్తం ఓటర్ లు 946 గాను…

అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి,రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయం

మెదక్‌ పురపాలిక బడ్జెట్‌ సమావేశం అధ్యక్షుడు చంద్రపాల్‌ అధ్యక్షతన పుర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, అదనపు పాలనాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్రపాల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.50.91 కోట్ల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు.…

హైదరాబాద్ లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు

హైదరాబాద్ లో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు మరియు కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డి.కె శివకుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ డిప్యూటీ సీఎం తాటికొoడ రాజయ్య

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సిద్ధ‌మా అంటున్నాడు. చంద్ర‌బాబు కుర్చీలు ఎత్త‌మంటున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీ-జ‌న‌సేన‌, వైసీపీలు బీజేపీ…
Whatsapp Image 2024 01 29 At 6.29.56 Pm

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * : సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన…

You cannot copy content of this page