స్వాతంత్ర ఫలాలు పేదలకు కూడా అందేలా నిరంతరం కృషి

Spread the love

Continuous efforts to ensure that the fruits of independence reach the poor as well

సాక్షిత సికింద్రాబాద్ : స్వాతంత్ర ఫలాలు పేదలకు కూడా అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.

సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సితాఫలమండీ లోని ఎమ్మెల్యే క్యాంప్ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ త్రివర్ణ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, సీనియర్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.

క్యాంపు కార్యాలయం వద్ద పద్మారావు గౌడ్ సాయుధ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు మోండా మార్కెట్ లోని తన అధికార నివాసంలో పద్మారావు గౌడ్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు

Related Posts

You cannot copy content of this page