అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ…

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే.. సీఎం జగన్‌

ప్రకాశం : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్‌ కన్వేయన్స్‌ డీడ్స్‌ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్‌.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల…
Whatsapp Image 2024 01 13 At 3.42.36 Pm

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు వరం;ఉమామహేశ్వర నాయుడు

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఓ వరమని, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. 13-01-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఈనెల 18వ తేదీన జరగబోవు మెగా రక్తదాన శిబిరం గురించి ఆయన…

పేదలకు మంచి జరగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

పేదలకు మంచి జరగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాలి: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేటలో ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంపై అవగాహన సదస్సు ప్రజల భవిష్యత్తు బాగుండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు…

వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం

ప్రకాశం యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ సచివాలయం నందు గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 13 మందికి *వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం వైయస్సార్ పెన్షన్ కానుక పేద ప్రజలకు వరమని సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి…

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేంత వరకు నా పోరాటం ఆగదు – కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: అర్హులైన…

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి .

సాక్షిత : మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిభిరం స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీశ్రీ నగర్ లో మల్లారెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…

జగనన్న పేదలకు సురక్ష

జగనన్న సురక్షతో ప్రజలకు చెరువుగ ప్రభుత్వ సేవలు- ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సాక్షిత : ప్రజలకు రక్షగా.. జగనన్న సురక్షకార్యక్రమము, ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా అందిస్తున్న పౌర సేవలు- తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషజగనన్న సురక్షతో 11 రకాల…

కళ్యాణ లక్ష్మి పధకం పేదలకు వరం : తీగుల్ల పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ, మెట్టుగూడ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో అందించారు. కార్పొరేటర్ లు…

పేదలకు ఉపకరించేలా సంక్షేమ పధకాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షితసికింద్రాబాద్ : అడ్డగుట్ట మునిసిపల్ డివిజన్ పరిధిలో సుమారుగా 50 లక్షల రూపాయల విలువ జేసే 49 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పద్మారావు గౌడ్ బోయబస్తీ కమ్మునిటి హాల్ లో జరిగిన కార్యక్రమంలో…

You cannot copy content of this page