వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం

Spread the love

ప్రకాశం యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ సచివాలయం నందు గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 13 మందికి *వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం

వైయస్సార్ పెన్షన్ కానుక పేద ప్రజలకు వరమని సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు.యర్రగొండపాలెం మండలంలోని మొగుళ్లపల్లి గ్రామంలోని గ్రామ సచివాలయంలో నూతనంగా మంజూరైన 13 మందికి వైయస్సార్ పెన్షను కానూక లబ్ధిదారులకు సర్పంచి చేతుల మీదుగా సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాటిలేని పాలన దిశగా దూసుకుపోతుంది అన్ని అ న్నారు. సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు హామీ పథకం మేరకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధిభివృద్ధి శాఖ మంత్రి మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ సహకారంతో అర్హత గల లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేశారని,ఈ ప్రభుత్వం అర్హత గల ప్రతి పేదవాడికి పెన్షన్లు మంజూరు చేస్తున్నది ఏకేయిక ఈ ప్రభుత్వం అర్హత గల ప్రతి పేదవాడికి కుల,మతాలకు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇంటికి ప్రతి గడపకి అందజేస్తున్నామన్నారు.

Related Posts

You cannot copy content of this page