వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని,ఈ పథకం పేదల పాలిట వరం అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. ఈనెల 18వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగా మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…
జగనన్న అటవీ హక్కుల చట్టం గిరిజనులకు వరం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 31 మంది రైతులకు42.87 ఎకరాల అటవీ భూముల పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన అటవీ హక్కుల చట్టం.. గిరిజనులకు వరంగా మారిందని పెదకూరపాడు…
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసంశనీయమైన ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం ,పాప వినాశనం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష…
చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరం.. ‘100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై…
100 శాతం సబ్సిడీ‘పై 1.30 లక్షల చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన భౌరంపేట్ BRS పార్టీ నాయకులు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై 1.30 లక్షల చేపపిల్లలను…
పథకం ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి విద్యార్థుల అపూర్వ స్వాగతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార (సీఎం బ్రేక్ఫాస్ట్) పథకాన్ని గోల్నాక డివిజన్లోని లంక ప్రభుత్వ పాఠశాలలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్…
ప్రకాశం యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ సచివాలయం నందు గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 13 మందికి *వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం వైయస్సార్ పెన్షన్ కానుక పేద ప్రజలకు వరమని సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 78 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.48,70,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 31 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.22,61,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…
సాక్షిత కనిగిరి : కనిగిరి నియోజకవర్గం పామూరు, పీసీ పల్లి, గ్రామాలలో కోరమాండల్ వారు ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య పాల్గొని మాట్లాడుతూ ఫసల్ బీమా…