దేశంలో మొదటిసారిగా రూ.3వేల పెన్షన్ ఇచ్చాం.. పింఛన్ లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 11వ రోజు కొనసాగుతోంది. 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్…
జగన్ బస్సుయాత్రకు తిరుపతి జిల్లాలోనూ అనూహ్య స్పందన లభిస్తోంది. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా జగన్కి బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఏర్పేడు దగ్గర పెన్షనర్లు ఎదురుపడటంతో వాళ్లతో ముచ్చటించిన జగన్.. పెన్షన్పై ఆరా తీశారు.…
ప్రజలకు అలర్ట్.. వారి ఇళ్ల వద్దకే పెన్షన్.. రెండు కేటగిరీలుగా నగదు పంపిణీ.. పూర్తి వివరాలివే.. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విషయం తెలియక..…
పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలియక, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. వికలాంగులు..ఎమ్మెల్సీ భరత్.. చిత్తూరు జిల్లా : కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్.. పొద్దు పుట్టకముందే అవ్వా తాతలకు జగన్మోహన్ రెడ్డి…
ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్య, వితంతు పెన్షన్ల పంపిణీ పై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ…
వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప…
200 ఉన్న పెన్షన్ 2000 వేలు చేసి మళ్లీ గెలిస్తే 5000 పెన్షన్ అందిచబోయే BRS ప్రభుత్వంకే మరోసారి ఓటు వేసి గెలిపించండి.
వికారాబాద్ మండలం పరిధిలోని అత్త్వెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ . BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్…
ప్రకాశం యర్రగొండపాలెం మండలం మొగుళ్లపల్లి గ్రామ సచివాలయం నందు గ్రామ సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో 13 మందికి *వైయస్సార్ పెన్షన్ కానుక పేదలకు వరం వైయస్సార్ పెన్షన్ కానుక పేద ప్రజలకు వరమని సర్పంచి కర్నాటి వెంకటేశ్వర రెడ్డి…
Increased pension as promised – Speaker Tammineni Sitaram ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ – స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్లు తన సుదీర్ఘ పాదయాత్రలో అవ్వ తాతల…