చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంగం
సాక్షిత దినపత్రిక…….. హనుమకొండ జిల్లా… శాయంపేట.మండలంలోని చేనేత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని చేనేత సంఘాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి గారు పర్యటించడం జరిగింది వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది…