శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే కందాళ దంపతులు.

Spread the love
MLA Kandala couple visiting Srisailam Mallanna.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే కందాళ దంపతులు…


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు.అనంతరం మల్లికార్జునస్వామికి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Posts

You cannot copy content of this page