టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్పీఎఫ్)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్).. 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే…
లంచం తీసుకుంటూ టంగుటూరు ఎస్సై ఏ నాగేశ్వరరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కేసు విషయంలో ఓ వ్యక్తి వద్ద ఎస్సై నాగేశ్వరరావు 70,000 లంచం డిమాండ్ చేశారు దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వలపన్నిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటున్న…
క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు:కంభం ఎస్సై ప్రస్తుతం నేటి నుండి ఐపిఎల్ క్రికెట్ ప్రారంభం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.అయితే ఐపిఎల్ సందర్భంగా పలువురు బెట్టింగ్ రాజాలు బెట్టింగ్ నిర్వహిస్తారని ముందస్తుగా ప్రకాశం జిల్లా కంభం మండల ఎస్సై పులి…
సికింద్రాబాద్..అర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు..నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి..2018…
విశాఖ : అరిలోవ పోలీసు స్టేషన్ పై ఏసీబీ పంజా. అవినీతి ఎస్సై బాగోతం వెలుగులోకి. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కిన ఎస్సై హరిక్రిష్ణ.
శంకర్పల్లి :మండల పరిధిలోని కొండాకల్ గ్రామంలో మోకిలా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరాల బారినపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు అపరిచితుడు నెంబర్తో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి…
నెల్లూరు జిల్లా పోలీస్ ఎసిబి వలలో చిక్కిన కొండాపురం ఎస్సై25,000 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ACB కి పట్టుబడ్డ కొండాపురం ఎస్సై ఖాజావలీ.ఓ ఫాక్సో కేసుకు సంబంధించిన కేసులో కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి దగ్గర 25 వేలు లంచం…
చోధకులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై గద్వాల:-డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడితే లైసెన్స్ తాత్కాలికంగా రద్దు అవుతుంద అని కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ…
గద్వాల:-డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు అని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రం లోని ట్రాఫిక్ కార్యాలయం లో జిల్లా ఎస్పీ రవి ఆదేశాల మేరకు వివిధ మండల పోలీస్…
యర్రగొండపాలెంలో 30 యాక్ట్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్సై జి కోటయ్య యర్రగొండపాలెం మండల వ్యాప్తంగా ఎస్పి మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్సై జి కోటయ్య తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, నిరసనలు…