యర్రగొండపాలెంలో 30 యాక్ట్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్సై జి కోటయ్య

Spread the love

యర్రగొండపాలెంలో 30 యాక్ట్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్సై జి కోటయ్య

యర్రగొండపాలెం మండల వ్యాప్తంగా ఎస్పి మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్సై జి కోటయ్య తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, నిరసనలు తెలపాలంటే అనుమతి తప్పనిసరి అని తెలిపారు. అనుమతి లేనిదే ఎవరైనా కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యర్రగొండపాలెం పట్టణంలో ఎస్సై తమ సిబ్బందితో కలిసి భారీ బందోబస్తులను ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు అటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు

Related Posts

You cannot copy content of this page