సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త : మోకిలా ఎస్సై కోటేశ్వరరావు :

Spread the love

శంకర్పల్లి :మండల పరిధిలోని కొండాకల్ గ్రామంలో మోకిలా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరాల బారినపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు అపరిచితుడు నెంబర్తో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో యువకులు అత్యాశకు పోయి సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అందుకుగాను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు

Related Posts

You cannot copy content of this page