తెలంగాణ సీఎస్ పేరుతో సైబర్ మోసాలు.. పోలీసులకుసీఎస్ శాంతి కుమారి ఫిర్యాదు

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఫోటోను డీపీగా ఉపయోగించి సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9844013103 నెంబ‌ర్ ద్వారా ఫోన్లు చేసి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

గాంధీ భవన్ సిబ్బందికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు

టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు జలక్. బీ ఫాం సిద్ధం అయింది 99 వేల రూపాయలు ఫోన్ పే చేయండి అంటూ అభ్యర్థులకు ఫోన్లు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం… పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ…

ప్రతి పోలీస్ స్టేషన్ కు పోలీస్ సైబర్ వారియర్.

*సాక్షిత : *పోలీస్ సైబర్ వారియర్ లకు హెల్ప్ లైన్ ఫోన్ నబర్లు అందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సైబర్ వారియర్స్ పనిచేస్తున్నారు, వీరికి సైబర్ వారియర్ హెల్ప్ లైన్ నెంబర్లను,…

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త : మోకిలా ఎస్సై కోటేశ్వరరావు :

శంకర్పల్లి :మండల పరిధిలోని కొండాకల్ గ్రామంలో మోకిలా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నేరాల బారినపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు అపరిచితుడు నెంబర్తో ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి…

శ్రీరెడ్డిపై… వైఎస్ షర్మిళారెడ్డి, సైబర్ క్రైంలో ఫిర్యాదు

వివాదాస్పద నటి, వైసీపి సోషల్ మీడియా అ(న)ధికార ప్రతినిధి… శ్రీరెడ్డి… తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా… సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతోదంది అంటూ….ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి… హైదరాబాద్ సైబర్‌క్రైంకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం…

పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌

హైదరాబాద్‌: పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ నేరగాళ్లకు.. బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ, మనువల్‌ను అదుపులోకి తీసుకున్నారు.…

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు. డిఐ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్ కు…

సైబర్ ముఠాల భరతము పట్టేదెవరు ??

సైబర్ ముఠాల భరతము పట్టేదెవరు ?? 13-02-2024 (మంగళవారం) ఈనాడు ఎడిటోరియల్ లో …, 99 శాతము సైబర్ నేరాలు బాధితుడి సహకారముతో జరుగుతాయి ,, కావున ఎక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?? సైబర్…

సైబర్‌ నేరాలను అరికట్టాలి : హోంమంత్రి

హైదరాబాద్:సైబర్‌ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా…

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్

నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్ కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..…

You cannot copy content of this page