స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
స్వాతంత్ర వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకల్లో భాగంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం సాక్షిత : సికింద్రాబాద్ లో సందడిగా జరిగింది. అడ్డగుట్ట లో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ అద్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య…