ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని సన్మానించిన జ్యోతి బీమ్ భరత్ దంపతులు

చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జేపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ…

గణేష్ నగర్ లో పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాల నిర్మాణం: కౌన్సిలర్ బిసోళ్ళ సంధ్యారాణి అశోక్ కుమార్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలో నూతనంగా పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, వినాయక, శివాలయాలను నిర్మిస్తున్నట్టు మాజీ జెడ్పిటిసి, రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాలను నిర్మించడానికి స్లాబ్ వేశామని…

కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ…

సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది . శీనన్న చేతుల మీదుగా మా సేవా సంస్థ పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా…

నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :ఖమ్మం నగరంలో మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, శుభకార్యాలకు హాజరై ఆశీర్వాదాలు, పరామర్శలు తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇటివలే వివాహం జరిగిన ఖమ్మం కార్పొరేటర్ చామకురి వెంకన్న కుమార్తె ప్రశాంతి…

శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజి మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :ఖమ్మం నగరం 56వ డివిజన్ విజయ నగర కాలనీకి చెందిన కొమ్మరాజు శ్రీనివాస్ ఇటివలే మృతి చెడడం పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి నివసంకు వెళ్లి వారి…

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి-అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం :పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ…

పోలీస్ శిక్షణకు వెళ్తున్న 158 స్టైఫండరీ పోలీసు కానిస్టేబుళ్లు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న…

మధురానగర్లో సిసి రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

తిరుపతి అభివృద్దికి కృషి చేస్తున్నాము : మేయర్ శిరీషతిరుపతి 44వ డివిజన్ మధురా నగర్లో నూతనంగ నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్లను టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి చేతుల మీదుగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…

వీరాంజనేయ శివాలయం 17వ వార్షికోత్సవం

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో శ్రీ వీరాంజనేయ శివాలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) …. ఈ కార్యక్రమంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE