శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మాజి మంత్రి పువ్వాడ.

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం :
ఖమ్మం నగరం 56వ డివిజన్ విజయ నగర కాలనీకి చెందిన కొమ్మరాజు శ్రీనివాస్ ఇటివలే మృతి చెడడం పట్ల మాజీ మాజి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. వారి నివసంకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన సతీమణి, కుమార్తెను ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
వారి వెంట కార్పొరేటర్ లు పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, మోతారపు శ్రావణి సుధాకర్, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page