ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో5000 ఆర్థిక సహాయం

Spread the love
5000 financial assistance under the Aikyata Foundation

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో5000 ఆర్థిక సహాయం.


సాక్షిత ప్రతినిధి : కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన వావిల్లా శారదా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శారదా కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందా చేశారు.

కార్యక్రమంలో గ్రామస్తులు యదయ్య, పాలాది శివకృష్ణ,వెంకటయ్య, యదయ్య,మధుకాంత్,శ్రీశైలం, పరుష రాములు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఆవ గణేష్,హసన్,షఫీ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page