Whatsapp Image 2023 12 02 At 5.23.15 Pm

గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వంశీ

గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా ప్రభుత్వం వారు జరిపిన భూసేకరణలో గన్నవరం మండలం బుద్ధవరం, దావాజిగూడెం, అల్లాపురం గ్రామాలలోని హరిజనవాడలకు చెందిన 484 మంది తమతమ నివాసాలను కోల్పోయినారు. భూసేకరణ సమయంలో వారికి ఆర్&ఆర్ ప్యాకేజీ క్రింద నివాసస్థలాల కేటాయింపు, ఉచిత…

రైతుల సమస్యను ఉపాధి హామీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి సేనా రెడ్డి కి వివరించడం జరిగినది

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నియోజవర్గం లో ఐదు మండలాల ఉపాధి హామీ ఆర్టికల్స్ బత్తాయి నిమ్మ మామిడి తైవాన్ జామ మొక్కలు వేసుకున్నటువంటి రైతుల కు రావలసినటువంటి డబ్బులైతేనేమి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులైతేనేమి మొక్కలు నాటుకున్నటువంటి…

వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని పిడిఎస్యు

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోనికేజీబీవీ పాఠశాలలో వాటర్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విద్యార్థులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని యువతరం ఆగస్టు 25( వీణవంక మండలం ), సంబంధించిన విద్యా…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…

తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు

బాపట్ల జిల్లా:- అద్దంకి నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనిజిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అద్దంకి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం బుధవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అద్దంకి…

తెలంగాణ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డు ఆధర్యంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా తమ సమస్యను సీఎం దృష్టికి

నేలకొండపల్లి మండలం నుంచి శ్రీకారం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్ కు వేతనాల పెంచాలని సీఎం కేసీఆర్ కు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖలు రాశారు .ఈ సందర్భంగా…

మంచి నీటి సమస్యను వాట‌ర్ బోర్డు అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ లో తలెత్తిన మంజీర పైప్ లైన్ లీకేజీ పనులను, కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను వాట‌ర్ బోర్డు అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :…

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ పరిస్థితి పై గ్రామానికి చెందిన బొడ్రాయి బజార్ యువకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ కు…

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను కేసిఆర్ దృష్టికి తీసుకెత్తాము

సిపిఐ, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, బాధితులకు న్యాయం జరగడానికి కృషి చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి…

మాకు రోడ్డు సమస్యను పరిష్కరించండి

మాకు రోడ్డు సమస్యను పరిష్కరించండియర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణంలోని ఎస్టీ కాలనీలోని నివసిస్తున్న దాదాపు 300 కుటుంబాలకి సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇటీవల ఆ కాలనీలో మిద్దె మీద నుంచి ఒక చిన్న బాబు పడితే…

You cannot copy content of this page